Telangana

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిన కోనాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ శ్రీమతి వసంతా శివ నాగప్ప పాటిల్ మరణ వార్త తెలుసుకున్న సంగారెడ్డి గౌరవ శాసనసభ్యులు చింతా ప్రభాకర్ వారి స్వగ్రామానికి వెళ్లి నివాళులు అర్పించారు.