TG 5, సంగారెడ్డి ప్రతినిధి
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల పరిధిలోని ముబారక్ పూర్ గ్రామంలో ప్రజల అవసరం నిమిత్తం, వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని, గ్రామ ప్రజల త్రాగు నీరు అవసరాన్ని గుర్తించుకొని గుర్తించి వాటర్ ఫిల్టర్ ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ నవీన్ యాదవ్, వార్డు మెంబర్లు గోపాల్ & రామచందర్ & దుర్గపు వెంకటేశం మరియు గ్రామస్తులు స్వచ్చంద సంస్థలు గ్రామ ప్రజలు అవసరం మొత్తం ఏర్పాటు చేశామని గ్రామ సర్పంచ్ నవీన్ తెలియజేశారు తమ గ్రామ పరిధిలో ఉన్న సమస్యలు ఏవైనా సరే తన దృష్టికి తీసుకురావాలని, ఆ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి గ్రామాన్ని తీర్చిదిద్దడానికి తన మీద నమ్మకంతో గెలిపించిన గ్రామ ప్రజల రుణానుబంధాన్ని తీర్చుకుంటానా అని గ్రామ సర్పంచ్ నవీన్ అన్నారు
Post Views: 11









