శాంతియుతంగా సమ్మె నిర్వహించాలి, చట్టం అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు: సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్
జిల్లా పోలీస్ కార్యాలయం (డి.పి.ఓ)లో అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా విధులు నిర్వహించి, హైదరాబాద్ సిటీ కమిషనరేట్ అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా బదిలీపై వెళ్తున్న ఇ. కళ్యాణి, ఎ.ఓ గారికి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ ఘనంగా వీడ్కోలు పలికారు.
కాళేశ్వరంపై హైకోర్టు తీర్పు హర్షణీయం.. కేసీఆర్, హరీశ్ రావు గార్లకు శుభాకాంక్షలు: సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్