‘తమిళనాడు’ లో ..
రూ.1200 కోట్లకు పైగా .. సొమ్ము ‘సీజ్’.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల* పోలింగ్కు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో … *అధికారులు తనిఖీలను మరింత కఠినతరం* చేశారు.
ఎల్లుండి జరగనున్న పోలింగ్కు ముందుగానే రాష్ట్రవ్యాప్తంగా … *భారీ స్థాయిలో నగదు, బంగారం, మద్యం,* మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంటున్నారు.
ఇప్పటివరకు పట్టుబడిన *నగదు, వస్తువుల* మొత్తం విలువ … *రూ.1200 కోట్లను* దాటిందని అధికారులు వెల్లడించారు.
ఎన్నికల పర్యవేక్షణ బృందాలు … నేరుగా *రూ.500 కోట్లకు పైగా* విలువైన నగదు, *ఇతర వస్తువులను* స్వాధీనం చేసుకున్నాయి.
Post Views: 6









