నేటి నుంచే కేదార్‌నాథ్ ధామం ప్రారంభం: మొబైల్ ఫోన్లపై నిషేధం, భారీగా పెరిగిన భక్తుల రద్దీ

  • నేటి నుంచే కేదార్‌నాథ్‌ దర్శనం
  • ఉదయం 8 గంటలకు తెరుచుకున్న ఆలయ ద్వారాలు
  • 6 నెలల విరామం తర్వాత స్వామివారి దర్శనం.
  • కేదార్‌నాథ్‌లో మొబైల్‌ ఫోన్లు వాడకంపై నిషేధం.
  • 13 ప్రత్యేక బృందాలతో నిఘా పెట్టిన అధికారులు.
  • ఈ ఏడాది రికార్డు స్థాయిలో 4.5 లక్షల మందికి పైగా రిజిస్ట్రేషన్‌
  • ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నవారికే అనుమతి
  • నవంబర్‌ వరకు కొనసాగనున్న చార్‌ధామ్‌ యాత్ర

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు