మల్కాజ్గిరి :
వాసవి మాత జయంతి సందర్భంగా మల్కాజిగిరిలోని కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఈరోజు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఓల్డ్ మల్కాజ్గిరిహనుమాన్ దేవాలయం నుండి 108 కళాశాలతో ప్రత్యేక పూజలు చేసి, అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు అభిషేకంతో పాటు అమ్మవారికి కుంకుమార్చన కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
Post Views: 17









