April 29, 2026

ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా కంది మండలం జుల్కల్ గ్రామంలోని యం.వై.కె కంపెనీ, యు.ఐ పైప్ ఫిట్టింగ్ కంపెనీ లలో ఎ.హెచ్.టి.యు సంగారెడ్డి బృందం ఆద్వర్యంలో మానవ అక్రమ రవాణా, సైబర్ నేరాలు, మహిళా మరియు బాలల రక్షణపై కంపనీ ఉద్యోగులకు అవగాహన కార్యక్రమాలు..