ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా కంది మండలం జుల్కల్ గ్రామంలోని యం.వై.కె కంపెనీ, యు.ఐ పైప్ ఫిట్టింగ్ కంపెనీ లలో ఎ.హెచ్.టి.యు సంగారెడ్డి బృందం ఆద్వర్యంలో మానవ అక్రమ రవాణా, సైబర్ నేరాలు, మహిళా మరియు బాలల రక్షణపై కంపనీ ఉద్యోగులకు అవగాహన కార్యక్రమాలు..
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఎంఆర్ఎఫ్ కంపెనీ సదాశివపేట, అనోర ఫార్మా కంపెనీ గుమ్మడిదలలో భరోసా సెంటర్ ఆధ్వర్యంలో చైల్డ్ సేఫ్టీ, బాలల రక్షణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు..
నాగులాపల్లి గ్రామం, సదశివాపేట మండలం, సంగారెడ్డి జిల్లాలో లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.